Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు పుత్రశోకం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:49 IST)
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల పుత్రశోకం కలిగింది. సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) ప్రాణాలు కోల్పోయారు. పుట్టుకతోనే సెరిబ్రల్‌ పక్షవాతంతో బాధపడుతున్న జైన్‌ .. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది.  
 
ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఎగ్జిక్యూటివ్‌ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా వెల్లడించింది. అలాగే జైన్‌ మృతికి సంతాపం ప్రకటించింది. సత్య నాదెళ్ల, అను దంపతుల పెద్ద కుమారుడు జైన్‌ 1996లో జన్మించాడు. అయితే జైన్‌ తీవ్రమైన సెరెబ్రల్‌ పాల్సీ లక్షణాలతో పుట్టినట్లు వైద్యులు గుర్తించారు. 
 
అప్పటి నుంచి అతడు వీల్‌ ఛెయిర్‌కే పరిమితమయ్యారు. దీంతో 2014లో మైక్రోసాఫ్ట్‌ సిఇఒగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సత్య నాదెళ్ల విభిన్న ప్రతిభావంతుల కోసం వినూత్న పరికరాలను రూపొందించడంపై దృష్టిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments