Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ బాదుడు - 7 తర్వాత ఎపుడైనా...

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టనుంది. భూముల విలువను పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా వసూలు చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై ఇప్పటికే అనేక విధాలుగా కసరత్తులు చేసిన ఏపీ ప్రభుత్వం... ఈ చార్జీల బాదుడును 10 నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైంది. ఈ బాదుడు కూడా ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా చేపట్టవచ్చు. 
 
ఈ భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఇప్పటివరకు ఎంతెంత విలువలున్నాయి?, కొత్తగా పెంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలు ఏమిటి? పెరుగుదల ఎంత? అనే వివరాలను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ఆ ప్రతిపాదనలకు ప్రాథమికంగా అనుమతి తీసుకున్నారు. 
 
రెండు రోజుల క్రితమే ఈ పని పూర్తచేసిన సబ్ రిజిస్ట్రార్లు పెరుగదలకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ ఐజీఆర్ఎస్ డాట్ కామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడును మొదలుపెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments