Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో మైక్రోసాఫ్ట్‌కు ఆ డీల్.. అమేజాన్ ఫైర్

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:18 IST)
అమెరికా సైన్యానికి గాను సాంకేతిక ఒప్పందంపై తాత్కాలిక నిషేధం కారణంగా మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన షేర్లు దారుణంగా పడిపోయాయి. ప్రపంచంలో అత్యధిక శాతం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శనివారం ఐదు నిమిషాల్లో ఈ కంపెనీకి దాదాపు ఒక లక్షా 20వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. అమెరికా సైనిక వివరాలను భద్రపరిచేందుకు రూ.71వేల 120 కోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు అమేజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య పోటీ నెలకొంది. ఈ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో మైక్రోసాఫ్ట్ ఈ అవకాశం పొందినట్లు అమేజాన్ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. ఐదు నిమిషాల్లో ఒక లక్షా 20కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments