Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌పై దావా వేశాడు.. రూ.41 లక్షల పరిహారం చెల్లించాలన్న కోర్టు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:42 IST)
ఎలాంటి కారణం లేకుండా ఫేస్‌బుక్ ఖాతాను డిసేబుల్ చేశారంటూ ఫేస్‌బుక్‌పై దావా వేసిన వ్యక్తికి రూ.41 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. 
 
ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నప్పుడు పోస్ట్ చేయడంపై ఫేస్‌బుక్‌కి అనేక పరిమితులు ఉన్నాయి. ఫేస్‌బుక్ యూజర్లు నిబంధనలను ఉల్లంఘిస్తే వారి ఖాతాను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. 
 
అయితే సరైన కారణం లేకుండానే ఫేస్‌బుక్ యూజర్ అకౌంట్‌ను డిసేబుల్ చేస్తుందని అనేక ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాసన్ క్రాఫోర్డ్ ఫేస్‌బుక్ ఖాతాను గత ఏడాది ఫేస్‌బుక్ డిసేబుల్ చేసింది.
 
ఎందుకు అని ప్రశ్నించగా.. చైల్డ్ పోర్నోగ్రఫీని పోస్ట్ చేశాడని ఫేస్ బుక్ వివరించింది. తాను అలాంటి రికార్డులేమీ చేయలేదని, అయితే ఫేస్‌బుక్ మాత్రం స్పందించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments