Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌పై దావా వేశాడు.. రూ.41 లక్షల పరిహారం చెల్లించాలన్న కోర్టు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:42 IST)
ఎలాంటి కారణం లేకుండా ఫేస్‌బుక్ ఖాతాను డిసేబుల్ చేశారంటూ ఫేస్‌బుక్‌పై దావా వేసిన వ్యక్తికి రూ.41 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. 
 
ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నప్పుడు పోస్ట్ చేయడంపై ఫేస్‌బుక్‌కి అనేక పరిమితులు ఉన్నాయి. ఫేస్‌బుక్ యూజర్లు నిబంధనలను ఉల్లంఘిస్తే వారి ఖాతాను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. 
 
అయితే సరైన కారణం లేకుండానే ఫేస్‌బుక్ యూజర్ అకౌంట్‌ను డిసేబుల్ చేస్తుందని అనేక ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాసన్ క్రాఫోర్డ్ ఫేస్‌బుక్ ఖాతాను గత ఏడాది ఫేస్‌బుక్ డిసేబుల్ చేసింది.
 
ఎందుకు అని ప్రశ్నించగా.. చైల్డ్ పోర్నోగ్రఫీని పోస్ట్ చేశాడని ఫేస్ బుక్ వివరించింది. తాను అలాంటి రికార్డులేమీ చేయలేదని, అయితే ఫేస్‌బుక్ మాత్రం స్పందించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments