ఎల్జీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (18:47 IST)
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎల్జీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24వ తేదీన కొత్త ఆండ్రాయిడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ విడుదల చేయనుంది. ఎల్జీ జీ8 పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటించనుంది. 
 
నూతన 5జీ ఆండ్రాయిడ్ ఫోనులో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరుగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఎల్జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments