Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (21:12 IST)
లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజి సంస్థ అయిన లెనోవా నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ సరికొత్త ఫీచర్లను కలిగివుంది. భారత మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్‌లో ఎఎమ్‌డి రైజెన్ 4000 సిరీస్ ప్రాసెసర్ వుంటుంది.  
 
ఇంకా ఈ లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ రూ. 75,990 ఉంటుంది. లెనోవా లెజియన్ 5 ల్యాప్‌టాప్ బరువు 2.3 కిలోలు ఉండగా, హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తో ఇది పని చేస్తుంది. లాంచ్ ఆఫర్లలో ఒక సంవత్సరం ఉచిత ప్రీమియం కేర్, ఒక సంవత్సరంపాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ రూ. 3,900 లభించనుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments