చైనాకు చెందిన లీఎకో మొబైల్ కంపెనీ భారత్లో మరో మూడు రకాల స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనుంది. గత ఏప్రిల్ నెలలో చైనాలో ఆవిష్కరించిన మోడల్స్నే భారత్లోనూ జూన్ ఎనిమిదో తేదీన జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇవి లీ 2, లీ 2 ప్రో, లీ మ్యాక్స్ 2 పేరుతో ఉన్నాయి. గత జనవరిలో భారత మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కంపెనీ... ప్రారంభంలో లీ 1ఎస్, లీ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించి, మే నెలలో 10,899 రూపాయల ధరను నిర్ణయించి విక్రయించింది. ఇపుడు కూడా ఈ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్.. వీటి ధరలను మాత్రం వెల్లడించలేదు.
ఈ ఫోనులోని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే (లీఎకో లీ మ్యాక్స్ 2)...