Webdunia - Bharat's app for daily news and videos

Install App

డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో నెంబర్-1: అప్‌లోడ్ వేగంలో మాత్రం డౌన్

ఉచిత డేటా ఆఫర్‌తో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో నవంబరులో జియో అగ్రస్థానంలో నిలించింద

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (08:58 IST)
ఉచిత డేటా ఆఫర్‌తో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో నవంబరులో జియో అగ్రస్థానంలో నిలించింది. దీంతో టెలికాం నియంత్రణ సంస్థ నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో జియో నెంబర్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తర్వాతి  స్థానాల్లో నిలిచాయి.
 
విచిత్రంగా ఆ నెలలో అప్‌లోడ్ వేగంలో జియో నాలుగో స్థానానికి పడిపోయింది. 7.1 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబరులో 21.9 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్‌లోడ్ వేగం నవంబరులో తగ్గిపోగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు వృద్ధి సాధించాయి.
 
అక్టోబరులో ఎయిర్‌టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ వేగం వరుసగా 7.5, 8.7 ఎంబీపీఎస్‌గా నమోదు కాగా నవంబరులో 9.3, 9.9గా నమోదైంది. టెలికం ఆపరేటర్లు ఇటీవల అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలను క్రమంగా పెంచుతూ పోతున్నప్పటికీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ స్థానం 109వ స్థానంలోనే నిలిచిపోయింది. 
 
ఇదిలా ఉంటే.. స్పెక్ట్రం, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో సహా తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన మొబైల్ వ్యాపార ఆస్తులను అన్నయ్య ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కైవసం చేసుకోనుంది. ఇందులో భాగంగా ఓ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments