Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల రోజులు వ్యాలిడిటీ.. జియో కొత్త రీఛార్జ్ ప్లాన్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:01 IST)
రిలయన్స్ జియో సరిగ్గా నెల రోజులు వ్యాలిడిటీ ఉండేలా ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలలో 30 రోజులు ఉన్నా లేదా 31 రోజులు ఉన్నా, రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఆ నెలంతా జియో అవుట్‌ గోయింగ్ సర్వీస్‌లు అందుతాయి.

అంటే ఒక నెలలో 1 వ తేదీన రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే నెల 1 వ తేదీ వరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.
 
దీంతో కస్టమర్లు ఏడాదిలో 13 సార్లు నెలవారి ప్లాన్‌లతో రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. రూ. 259 రీఛార్జ్‌ ప్లాన్‌తో ప్రతి రోజు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇతర బెనిఫిట్స్ వస్తాయి. 
 
ఇతర జియో ప్లాన్స్‌లానే ఈ ప్లాన్‌ను కూడా చాలా సార్లు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఒక ప్లాన్ వ్యాలిడిటీ పూర్తయితే క్యూలో ఉన్న తర్వాతి ప్లాన్ యాక్టివ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments