Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో, వొడాఫోన్‌కు ఎయిర్‌టెల్ షాక్.. రూ.48, రూ.98లతో కొత్త ప్లాన్స్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (15:29 IST)
జియో, వొడాఫోన్‌కు ఎయిర్‌టెల్ సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. రూ.48, రూ.98 ప్లాన్‌లను నెలసరి రీఛార్జ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ పరిచయం చేసింది. ఉచిత డేటా పేరిట జియో సంచలనం సృష్టించిన నేపథ్యంలో వినియోగదారులను తమవైపు తిప్పుకుంది. ఆపై జియో దెబ్బకు వినియోగదారులు భారీ సంఖ్యలో పెరిగారు. 
 
ఇందుకు ఆపై జియో ప్రకటించిన భారీ ఆఫర్లే కారణం. ఈ నేపథ్యంలో జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ టెలికాం రంగ సంస్థ నెలసరి రీఛార్జ్ చేసే వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో కొత్త రీఛార్జ్ పథకాలను ప్రకటించింది. దీని ప్రకారం రూ.48, రూ.98 ప్రీ-పెయిడ్ పథకాలను ప్రవేశపెట్టింది.  
 
రూ.48 రీఛార్జ్ ద్వారా 28 రోజులకు 3జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.98లకు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 6జీబీ డేటాను 28 రోజుల వ్యాలీడిటీతో పొందవచ్చు. ఇకపోతే రూ.98లకు మాత్రం రోజు పది ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చునని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments