Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌.. వారికి ఫ్రీనే..

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (15:10 IST)
దసరా పర్వదినం అక్టోబర్ ఐదో తేదీన దేశంలోని నాలుగు నగరాల్లో 5జీ బీటా సర్వీస్‌లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో 5జీని అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. 
 
ఆరేళ్ల క్రితం 4జీ లాంచ్ తొలినాళ్లలో ఆన్‌లిమిటెడ్ డేటా, కాల్స్‌ను ఇచ్చిన జియో.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ప్రస్తుతానికి 4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
 
జియో 5జీ లాంచ్, వెల్‌కమ్ ఆఫర్‌ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏకంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments