Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటెక్స్ టెక్నాలజీస్ నుంచి కొత్త 4జీ ఫీచర్లు ఫోన్లు.. జియోకు ముందే రిలీజ్

దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన నవరత్న సిరీస్‌లో కొత్త 4జీ వోల్టే ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. తద్వారా రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ కంటే ముందు మార్కెట్లోకి ఇంటెక్స్ 4జీ ఫీచర్ల

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (09:26 IST)
దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన నవరత్న సిరీస్‌లో కొత్త 4జీ వోల్టే ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. తద్వారా రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ కంటే ముందు మార్కెట్లోకి ఇంటెక్స్ 4జీ ఫీచర్లు ఫోన్లు విడుదలవుతున్నాయి.

వీటితో పాటు కంపెనీ ఇదే సీరీస్‌లో మరో ఎనిమిది 2జి ఫీచర్‌ ఫోన్లను కూడా విడుదల చేసింది. వీటి ధర ఫీచర్లను బట్టి రూ.700 నుంచి రూ.1,500 వరకు ఉంది. 
 
టర్బో ప్లస్ 4జి పేరుతో విడుదల చేసిన 4జి వోల్ట్‌ ఫీచర్స్‌ ఫోన్లఫీచర్ల సంగతికి వస్తే... 512 ఎంబీ రామ్, 4జీబీ 32 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం, వెనక 2 ఎంపీ, ముందు వీజఏ షూటర్, 2000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగుంటుంది.

ఇంకా 2.4 అంగుళాల క్యువిజిఎ డిస్ ప్లేను ఈ ఫోన్లు కలిగుంటాయి. ఇంటెక్స్ ఎకొ 102 ప్లస్‌లో 800ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఎఫ్ఎమ్, కెమెరా వుంటుంది. ఇక ఇంటెక్స్ ఎకొ 106 ప్లస్ ఫీచర్ల సంగతికొస్తే.. 1000ఎమ్ఎహెచ్ బ్యాటరీ, వైరల్ సెల్ఎఫ్, 32జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీని కలిగివుంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments