Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు కలిసివచ్చిన కరోనా లాక్డౌన్ కష్టకాలం!

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (08:49 IST)
కరోనా లాక్డౌన్ కష్టాలు దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలకు బాగా కలిసివచ్చినట్టు తెలుస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో డిమార్ట్ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. ఫలితంగా సాదాసీదాగా ఉన్న డిమార్ట్ యజమాని సంపద ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. అలాగే, రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఫ్లాట్ ఫాం‌ విలువ కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఇందులోభాగంగా, ఈ సంస్థలో ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ, కేకేఆర్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టి వాటాలు దక్కించుకున్నాయి. తాజాగా, వరల్డ్ క్లాస్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టీపీజీ కూడా జియో వైపు అడుగులు వేస్తోంది. 
 
మొత్తం రూ.4,546.8 కోట్ల పెట్టుబడితో జియోలో ప్రవేశించనుంది. ఈ మొత్తంతో టీపీజీకి జియో ప్లాట్ ఫాంలో 0.93 శాతం వాటా లభించనుంది. ఇక, టీపీజీ పెట్టుబడి తర్వాత జియో ప్లాట్ ఫాం విలువ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.1,02,432.15 కోట్లకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments