హువాయ్ సంస్థ ఇంతకుముందు ప్రకటించిన చందంగా హువాయ్ మోట్ 20 ప్రో అనే స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హువాయ్ మోట్ 20 ప్రో ధర రూ.69,990. ఈ ఫోన్ డిసెంబర్ మూడో తేదీ నుంచి అమేజాన్ వెబ్సైట్లో అందుబాటులో వుంటుంది. మిడ్నైట్ బ్లూ, బ్లాక్, వైలట్, ఎమరాల్డ్ గ్రీన్ వంటి రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో వుంటుంది.