Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 రోజుల్లో భారత్‌లో 5జీ టెక్నాలజీపై పరిశీలన.. Huawei రెడీ

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (16:23 IST)
భారత్‌లో 100 రోజుల్లో 5జీ టెక్నాలజీపై పరిశీలన జరుగనుంది. ఈ విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకునేలోపే.. 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు హువే గట్టిగా కార్యాచరణ మొదలెట్టింది. ఇక వందరోజుల్లో 5జీపై టెక్నాలజీ పరమైన పరిశోధన జరుగనుందని టాక్. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం 5జీ టెక్నీలజీ పరిశోధనను ప్రారంభించేశాయి. 
 
ఈ జాబితాలో త్వరలో భారత్ చేరనుంది. 5జీ టెక్నాలజీని పొందాలనుకున్న మొబైల్ సంస్థల కోసం జరిగే వేలం కూడా ఈ ఏడాది చివర్లోపు పూర్తి కానుంది. ఐరోపా దేశాల్లో ఈఈ సంస్థ 5జీ సేవల వినియోగానికి సన్నద్ధమైంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో వున్న భారత్ కూడా 5జీ సేవల కోసం సిద్ధమవుతోంది. భారత్‌లో ట్రాయ్, 20 మెగాహెడ్జ్‌లను వేలానికి సిద్ధమవుతున్నాయి. 
 
ఇందులో ఒక మెగాహెడ్జ్‌కు 492 కోట్ల రూపాయల ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో 5జీ టెక్నాలజీని హువే పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో భారత్‌లోనూ హువేనే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments