భారత్‌లో ఫుడ్ డెలివరీకి నో.. ఫ్లిఫ్ కార్ట్‌పై కేంద్రం నిషేధం

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (19:07 IST)
Flipkart
భారత్‌లో ఫుడ్ డెలివరీ చేసేందుకు ఫ్లిఫ్ కార్ట్ సంస్థపై కేంద్ర సర్కారు నిషేధం విధించింది. భారత్‌లో కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో వున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు ఆన్‌లైన్ సంస్థలు నష్టాలను చవిచూసిన సంగతి విదితమే. కానీ ప్రస్తుతం లాక్ డౌన్‌లో కేంద్రం సడలింపులు చేసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఫుడ్ డెలివరీ సంస్థ భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 
 
గత ఏడాది ఆరంభంలోనే అమేజాన్ కూడా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ ఫ్లిఫ్ కార్ట్ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. అమెరికా వాల్‌మార్ట్ బ్రాంచ్ అయిన ఫ్లిఫ్ కార్ట్ సంస్థ అత్యావసర, లగ్జరీ వస్తువుల విక్రయానికి అనుమతి ఇచ్చింది. 
 
ఇందుకోసం అనుమతులు పొందాల్సిన అవసరముందని.. అంతవరకు ఫ్లిఫ్‌కార్ట్ సంస్థ భారత్‌లో ఫుడ్ డెలివరీ చేయకూడదని నిషేధం విధించింది. అయితే ఫ్లిఫ్ కార్ట్ ద్వారా నూనెలు ఇతరత్రా సామాగ్రిని అమ్ముకోవచ్చునని కేంద్రం వివరణ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments