దేశంలో రూ.82వేల కోట్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్ ప్రకటన

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (19:14 IST)
మనదేశంలో రూ.82వేల కోట్లను గూగుల్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో-బిడెన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో... వాణిజ్యం, రక్షణ తదితర పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. 
 
అదేవిధంగా, ప్రధాని మోదీ యూఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని కలిశారు. 
 
తదనంతరం, దేశంలోని డిజిటలైజేషన్ కోసం గూగుల్ రూ.82 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అదేవిధంగా అమేజాన్ భారత్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments