Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రూ.82వేల కోట్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్ ప్రకటన

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (19:14 IST)
మనదేశంలో రూ.82వేల కోట్లను గూగుల్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో-బిడెన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో... వాణిజ్యం, రక్షణ తదితర పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. 
 
అదేవిధంగా, ప్రధాని మోదీ యూఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని కలిశారు. 
 
తదనంతరం, దేశంలోని డిజిటలైజేషన్ కోసం గూగుల్ రూ.82 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అదేవిధంగా అమేజాన్ భారత్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments