Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రూ.82వేల కోట్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్ ప్రకటన

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (19:14 IST)
మనదేశంలో రూ.82వేల కోట్లను గూగుల్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో-బిడెన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో... వాణిజ్యం, రక్షణ తదితర పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. 
 
అదేవిధంగా, ప్రధాని మోదీ యూఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని కలిశారు. 
 
తదనంతరం, దేశంలోని డిజిటలైజేషన్ కోసం గూగుల్ రూ.82 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అదేవిధంగా అమేజాన్ భారత్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments