Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోనీ మ్యాక్స్ పేరిట.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఆగస్టు 25న విడుదల

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (11:12 IST)
Gionee F9 Plus
జియోనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు భారత్‌ మార్కెట్లోకి రానున్నాయి. జియోనీ మ్యాక్స్ అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక పేజీ ద్వారా తెలిపింది. ఈ ఫోను ధర రూ.6వేలుగా వుండొచ్చునని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో జియోనీ ఎఫ్9 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఆ తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ జియోనీ నుంచి రాలేదు.
 
తాజాగా జియోనీ మ్యాక్స్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ దీనికి సంబంధించిన టీజర్ పేజీని కూడా తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఆగస్టు 25వ తేదీన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ నేరుగా ఫ్లిప్ కార్ట్‌లోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఫ్లిప్ కార్ట్ షేర్ చేసింది. 
 
ఫీచర్లు ఏంటంటే?
వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే
4500 ఎంఏహెచ్ బ్యాటరీ వుంటుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

Chaitu: గుండెలను హత్తుకునే బ్యూటీ ట్రైలర్ : నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments