Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్ దూకుడు.. అమేజాన్‌కు జియో మార్ట్‌కు పోటీ ఇస్తుందా?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:13 IST)
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ దూకుడు పెంచుతోంది. వాల్ మార్ట్‌లో మెజార్టీ వాటాను కలిగివున్న ఫ్లిఫ్ కార్ట్.. అటు అమేజాన్, ఇటు జియో మార్ట్ రూపంలో పోటీ ఇస్తుంది. జియో మార్ట్, అమేజాన్‌ల పోటీని తట్టుకోవడానికి సరికొత్త వ్యూహాలతో వస్తోంది. 
 
ఫ్లిప్ కార్ట్ క్విక్ పేరులో టుహవర్స్ డెలివరీ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, పూనె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో డజన్ల కొద్దీ చిన్నచిన్న ఫెసిలిటీ సెంటర్స్ సిద్దం చేస్తోంది. 
 
3వేల నుంచి 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే గోడౌన్స్ ఏర్పాటు చేస్తోంది. గడిచిన వారమే కంపెనీ హైపర్ లోకల్ పేరుతో సర్వీసులు ప్రారంభించింది. గ్రోసరీ, ఫ్రెష్, కొన్ని మొబైల్స్ వంటి 2వేలకు పైగా ఉత్పత్తులను ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో అందించేలా ఈ సర్వీసులు డిజైన్ చేశారు.
 
ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో సర్వీస్ చేస్తోంది. అంతేకాదు కిరాణా షాపులతో ఒప్పందం ద్వారా సొంతంగా నెట్ వర్క్ పెంచుకుంటోంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు… పోటీ కంపెనీలను తట్టుకునేలా ప్లాన్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments