Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కపూట భోజనానికే రూ.32,000 ఖర్చు : ఎలాన్ మస్క్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (11:20 IST)
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన విషయాలను బహిర్గతం చేస్తున్నారు. ట్విట్టర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు చేసే మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించారు. తాజాగా ట్విట్టర్ ఉద్యోగులకు మధ్యాహ్నం భోజనం కోసమే రూ.32 వేలను ఖర్చు చేసినట్టు తెలిపారు. పనిలోపనిగా మరో 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయన తొలగించారు. 
 
ఇప్పటివరకు ట్విట్టర్ ఉద్యోగులకు భోజనం ఉచితంగా అందిస్తున్నారు. 12 నెలల కాలానికి 400 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు ఆయన వెల్లడించారు. అంటే ఒక్కో ఉద్యోగికి రోజుకు దాదాపుగా రూ.32000ను ఖర్చు చేసినట్టు వివరించారు. ముఖ్యంగా శాన్‌ఫ్రాన్సిస్కో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే తక్కువ మంది ఉద్యోగులకు ఎక్కువ విలువైన భోజనం అందించడాన్ని ఆయన హెలైట్ చేశారు. 
 
అయితే, ఎలాన్ మస్క్ తాజాగా విడుదల చేసిన ఈ వివరాలపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొత్త యజమాని అన్ని అబద్దాలు చెబుతున్నారని ట్విట్టర్ మాజీ ఉద్యోగి ట్రసీ హాకిన్స్ మండిపడ్డారు. పైగా, ఎలాన్ మస్క్ నాయకత్వంలో పని చేయడం తమకు ఇష్టం లేదని తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను తాను పర్యవేక్షించాని, ఒక ఉద్యోగికి రోజుకి సగటున ఆహారం కోసం 20 నుంచి 25 డాలర్ల మేరకు మాత్రమే ఖర్చు చేసినట్టు ఎలాన్ మస్క్‌కు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments