కైలాస దేశంలో ఉద్యోగాలు... వేతనంతో కూడిన యేడాది పాటు శిక్షణ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (08:43 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యేడాది పాటు వేతనంతో ఎంపిక చేసిన ఉద్యోగాలపై శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. 
 
ఈ ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ విభాగం, రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయ తదితర శాఖల్లో ఖాళీలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. 
 
కాగా, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments