Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌లు ర‌ద్దు చేసిన ఈ-మార్కెటింగ్ సంస్థలు

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దు చేశాయి. ఈ నోట్ల ప్రభావం ఈ సంస్థలపై అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (13:08 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దు చేశాయి. ఈ నోట్ల ప్రభావం ఈ సంస్థలపై అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
రూ.500, రూ.1000 ర‌ద్దుతో ఆయా సంస్థ‌లు క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికే ఈ కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్‌, స్నాప్ డీల్‌, వంటి సంస్థ‌లు క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌ల‌ను ఇప్ప‌టికే ర‌ద్దు చేయ‌గా వినియోగ‌దారులు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.
 
అమెజాన్ త‌న సేవ‌ల‌ను ర‌ద్దు చేసుకోగా… ఫ్లిప్ కార్ట్ మాత్రం రూ.2 వేల‌కు మించి ఆర్డ‌ర్లు ఉంటేనే క్యాష్ ఆన్ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పిస్తోంది. అంతేకాదు రూ.500 రూ.1000 తీసుకోరని ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో మెన్ష‌న్ చేసింది. మ‌రికొన్ని ఈ కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారులు క్యాష్‌లెస్ ప‌ద్ద‌తుల ద్వారా చెల్లింపులు చేయాల‌ని కోరుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments