Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ లావాదేవీలదే పైచేయి.. 80 శాతం పెరుగుదల

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18లో 80 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (10:21 IST)
దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18లో 80 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1000 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
 
ఈ విలువ 2016-17లో మొత్తం డిజిటల్‌ లావాదేవీలతో సమానం. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి రూ.1800కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతినెలా సగటున రూ.136 నుంచి రూ.138 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నట్టు ఈ శాఖ వెల్లడిస్తోంది. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments