Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌కు మరోమారు రూ.1,338 కోట్ల జరిమానా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రముఖ సెర్చింజన్, టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోమారు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మళ్లీ భారీ అపరాధం వధించింది. తాజాగా రూ.1,338 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందన్న కారణంతో సీసీఐ ఈ తరహా చర్య తీసుకుంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం రూ.936.44 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే గూగుల్‌పై సీఐఐ మరోమారు కొరఢా ఝుళిపించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ సీసీఐ ఆరోపించింది. పైగా, నిర్దేశిత గడువులోగా తన వైఖరిని మార్చుకోవాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments