Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్.. ''కూల్'' పేరిట రూ.1099 రీఛార్జ్ చేసుకుంటే?

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (12:02 IST)
టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
 
ఈ ఆఫర్‌తో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు అపరిమిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్‌కు ఫ్రీ యాక్సెస్ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కూల్ ఆఫర్ కింద ప్రయోజనాలు పొందాలనుకునే వినియోగదారులు రూ.1099తో రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
 
తద్వారా 84 రోజుల పాటు కాలపరిమితిలో రోజుకు రూ.13తో అన్‌లిమిటెడ్, డేటా కాల్స్ అందుకోవచ్చు. దేశంలోని అన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments