బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌..

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (16:10 IST)
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌ను లాంఛ్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా 180 రోజుల వ్యాలీడిటితో సరికొత్త రూ.899 ప్యాక్‍ను ఆవిష్కరించింది. ఈ ప్యాక్ ప్రకారం రోజుకి 1.5 జీబీ ఉచిత డేటా లభించే ఈ ఆఫర్ కింద.. ఏపీ, తెలంగాణ సర్కిల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. 
 
ఈ ఆఫర్‌లో ముంబై, ఢిల్లీ సర్కిల్ మినహాయించి.. అపరిమిత కాల్స్.. రోజుకు 50 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకునే వీలుంటుంది. మొత్తానికి అర్థ సంవత్సరానికి గాను రూ.899 ప్లాన్ ప్రకారం 270జీబీని వాడుకోవచ్చు. ఇంకా రూ. 999 ప్లాన్ ప్రకారం 365 రోజులకు అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్టీడీ కాల్స్‌ను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments