Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bill Gates : త్వరలో భారత్‌లో బిలిగేట్స్ పర్యటన.. మూడేళ్లలో మూడోసారి

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (09:53 IST)
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత దేశంలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన గత మూడు సంవత్సరాలలో తన మూడవ పర్యటన అంటూ వెల్లడించారు. రెండు దశాబ్దాలకు పైగా భారతదేశంలో గేట్స్ ఫౌండేషన్, దీర్ఘకాలిక కార్యాచరణను హైలైట్ చేస్తూ, ఆయన తన లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. 
 
ఈ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశం కానుంది. ఇందుకు భారతదేశం వేదికగా ఎంపిక చేయబడింది.

ఈ కార్యక్రమానికి భారతదేశం సరైన ప్రదేశం అని బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ సాధించిన విజయాలకు ఆయన మరోసారి ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఇంకాదేశం పురోగతిని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments