Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సైబర్ దాడి.. రూ.12 కోట్లు మాయం.. బ్యాంకులకే చుక్కలు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:28 IST)
రోజూ ఎక్క‌డో ఓచోట సైబ‌ర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా సైబ‌ర్ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. హైదరాబాదులో తాజాగా మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేశారు.
 
మహేశ్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రధాన సర్వర్ హ్యాక్ చేశారు మోసగాళ్లు. త‌ర్వాత రూ.12 కోట్లను కాజేశారు. ఆ సొమ్మును వంద బ్యాంకులకు బదిలీ చేశారు.
 
వెంట‌నే తేరుకున్న బ్యాంకు యాజ‌మాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా వివ‌రించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments