Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సైబర్ దాడి.. రూ.12 కోట్లు మాయం.. బ్యాంకులకే చుక్కలు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:28 IST)
రోజూ ఎక్క‌డో ఓచోట సైబ‌ర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా సైబ‌ర్ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. హైదరాబాదులో తాజాగా మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేశారు.
 
మహేశ్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రధాన సర్వర్ హ్యాక్ చేశారు మోసగాళ్లు. త‌ర్వాత రూ.12 కోట్లను కాజేశారు. ఆ సొమ్మును వంద బ్యాంకులకు బదిలీ చేశారు.
 
వెంట‌నే తేరుకున్న బ్యాంకు యాజ‌మాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా వివ‌రించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments