హైదరాబాద్‌లో సైబర్ దాడి.. రూ.12 కోట్లు మాయం.. బ్యాంకులకే చుక్కలు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:28 IST)
రోజూ ఎక్క‌డో ఓచోట సైబ‌ర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా సైబ‌ర్ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. హైదరాబాదులో తాజాగా మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేశారు.
 
మహేశ్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రధాన సర్వర్ హ్యాక్ చేశారు మోసగాళ్లు. త‌ర్వాత రూ.12 కోట్లను కాజేశారు. ఆ సొమ్మును వంద బ్యాంకులకు బదిలీ చేశారు.
 
వెంట‌నే తేరుకున్న బ్యాంకు యాజ‌మాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా వివ‌రించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments