Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సైబర్ దాడి.. రూ.12 కోట్లు మాయం.. బ్యాంకులకే చుక్కలు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:28 IST)
రోజూ ఎక్క‌డో ఓచోట సైబ‌ర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా సైబ‌ర్ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. హైదరాబాదులో తాజాగా మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేశారు.
 
మహేశ్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రధాన సర్వర్ హ్యాక్ చేశారు మోసగాళ్లు. త‌ర్వాత రూ.12 కోట్లను కాజేశారు. ఆ సొమ్మును వంద బ్యాంకులకు బదిలీ చేశారు.
 
వెంట‌నే తేరుకున్న బ్యాంకు యాజ‌మాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా వివ‌రించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments