Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఐఫోన్ల విక్రయం డౌన్.. ఆపేయాలనుకుంటున్న యాపిల్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:00 IST)
ప్రముఖ యాపిల్ సంస్థ ఐఫోన్ల విక్రయాన్ని భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా ఐఫోన్ విక్రయాలు భారత దేశంలో తక్కువగా వుండటమే. ముఖ్యంగా ఐఫోన్ 6 విక్రయాలను భారత్‌లో ఆపేయాలని యాపిల్ నిర్ణయించింది. అంతేగాకుండా 35శాతం కంటే తక్కువ విక్రయాలున్న ఐఫోన్‌లను రిటర్న్ తీసుకునేందుకు యాపిల్ సై అంటోంది. 
 
ఇంకా ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ల బేసిక్‌ల రేట్లు పెరిగే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తొలుత ఐఫోన్ కొనాలనుకునే వారి.. ఐఫోన్ 6ను కొనేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఫోన్ల విక్రయాలను భారత దేశంలో ఆపేశారు. ఇంకా రేట్లు ఎక్కువగా వుండటంతో యాపిల్ ఐఫోన్లపై వినియోగదారులు ఆసక్తి చూపట్లేదని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments