Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‍ 12 స్మార్ట్‌ఫోన్‌.. 5జీ టెక్నాలజీతో వచ్చేస్తోంది..

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (13:41 IST)
Iphone 12
యాపిల్‍ ఐఫోన్‍ వినియోగదారులకు శుభవార్త. మేడిన్‍ ఇండియా ఐఫోన్‍ 12 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. తన ఫ్లాగ్‍షిప్‍, పర్యావరణహిత ఐఫోన్‍ 12 స్మార్ట్‌ఫోన్‌‌ను స్థానిక వినియోదారుల కోసం భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నట్లు యాపిల్‍ ప్రకటించింది.
 
ఐఫోన్‍ 12 5జీ టెక్నాలజీతో వస్తోంది. 100 శాతం రీసైకిల్‍ చేసిన ఉపకరణాలతో ఈ ఫోన్‍ను తయారు చేస్తున్నారు. ఐఫోన్‍ ఎస్‍ఈ మోడల్‍ ద్వారా యాపిల్‍ 2017 నుంచి భారత్‍లో ఐఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్డ్‍ మోడళ్లైన ఎక్స్ఆర్‍, ఐఫోన్‍ 11ను తయారు చేస్తున్న కంపెనీ ఇప్పుడు ఐఫోన్‍ 12ను ఉత్పత్తి చేయబోతోంది. 
 
దేశీయంగా ఎలక్ట్రానిక్‍ ఉపకరణాల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న తరుణంలో... భారత్‍లో ఐఫోన్‍ 12 సిరీస్‍కు విశేష స్పందన వస్తున్న సమయంలో యాపిల్‍ ఈ ప్రకటన చేయడం విశేషం. 
 
తమ స్థానిక వినియోగదారుల కోసం భారత్‍లో ఐఫోన్‍-12 ఫోన్ల తయారీని ప్రారంభించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. కస్టమర్ల సంతోషం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు యాపిల్‍ కట్టుబడి ఉందని కంపెనీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments