Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నెలలోనే.. రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్ల ఉత్పత్తి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (15:56 IST)
ఒక్క నెలలోనే రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్లను ఆపిల్ భారత్‌కు ఎగుమతి చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి పెరిగింది. ఒక్క భారత్‌లోనే తయారైన ఐఫోన్‌ల విలువ రూ.8,100 కోట్లుగా ఉందని తెలిపింది. 
 
గత నెల రోజుల్లోనే రూ.పదివేల కోట్ల విలువైన సెల్‌ఫోన్లు ఎగుమతి కాగా, అందులో రూ. 8,100 కోట్లు మాత్రమే ఐఫోన్ల ద్వారా ఎగుమతి అయ్యాయి. 
 
2025 నాటికి ప్రపంచంలో వాడే ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని, 2027 నాటికి ప్రపంచంలో వాడే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments