Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్.. సెలెక్టడ్ కస్టమర్లకు మాత్రమే...

ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (09:27 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ బంపర్ ఆఫర్ కింద రూ.198కు రీచార్జ్ చేస్తే రోజుకు ఒక్క జీబీ డేటాతో పాటు అపరిమిత ఫోన్ కాల్స్‌ను చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజులు.
 
అయితే, ఈ ప్లాన్‌‍కు అర్హులో కాదో తెలుసుకోవాలంటే మై ఎయిర్‌టెల్‌యాప్‌‌ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూలో రూ.198 ఆఫర్‌ అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూలో రూ.198 ఆఫర్‌ కనిపిస్తోంది. ఇప్పటికే రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌‌తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను ఎయిర్‌టెల్ అందిస్తున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments