Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్.. ప్రీ-పెయిడ్ కస్టమర్లు 5జీబీ డేటాను వాడుకోవచ్చా?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (17:09 IST)
ఎయిర్‌టెల్ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను అందిస్తోంది. తద్వారా ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 5జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. అయితే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇప్పటి వరకు 3జీని మాత్రమే వాడుతూ ఉండాలి. లేదా కొత్త 4జి కస్టమర్ అయి ఉండాలి. 3జి వాడేవారు 4జికి అప్ గ్రేడ్ అయి కొత్త 4జి సిమ్‌ను తీసుకున్నా లేదా కొత్తగా 4జి ప్రీపెయిడ్ సిమ్‌ను తీసుకున్నా వారు ఈ ఆఫర్ కింద 5జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.
 
ఇక కస్టమర్లు సిమ్ యాక్టివేట్ అయిన 30 రోజుల్లోగా ఫోన్‌లో ఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉండే కూపన్స్ విభాగం ద్వారా మొత్తం 5 కూపన్లు పొందవచ్చు. ఒక్కో కూపన్‌కు 1జీబీ డేటా ఉచితంగా వస్తుంది. దాన్ని మూడు రోజుల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. 3 రోజులు దాటితే ఆటోమేటిగ్గా డేటా ఎక్స్‌పైర్ అవుతుంది. ఇక ఆ కూపన్లను 90 రోజుల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. వాడకపోతే ఎక్స్‌పైర్ అవుతాయి. ఇలా కస్టమర్లు ఉచితంగా డేటాను పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments