Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు.. వేరొక వ్యక్తితో లవ్ ఎఫైర్ వుందని..?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (16:39 IST)
తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో లవ్ ఎఫైర్ వుందనే అనుమానంతో తాను ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన రితిక (18)ను ఆమె పక్కింట్లో ఉండే సయ్యద్ అలీ ప్రేమించాడు. ఆమెతో మాట్లాడేందుకు.. ఆమెకు దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించేవాడు. యువతి కూడా అతనితో బాగానే మాట్లాడేది. ఈ క్రమంలో ఉపాధి కోసం అలీ ఢిల్లీకి వెళ్లాడు. 
 
ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి రితికతో అలీ.. చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె అతడిని దూరం పెట్టింది. ఆమెకు మరొకరితో లవ్ ఎఫైర్ ఉందన్న అనుమానంతో అలీ దారుణానికి తెగబడ్డాడు. తన స్నేహితులతో కలసి పొలం దగ్గరకు వెళ్తున్న యువతిని కాపుకాసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని కళ్లారా చూసిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments