Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్... రూ.48కే ఉచిత కాల్స్

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (08:53 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తాజాగా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి రూ.48, రూ.98 ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు. 
 
అయితే, రూ.48 ప్లాన్‌లో 3జీబీ డేటాను, రూ.98 ప్లాన్‌లో 6జీబీ డేటాను ఇవ్వనుంది. ఈ ప్లాన్‌లో పది ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా ఇస్తారు. నెల‌వారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ రెండు ప్యాక్‌లు స‌రిపోతాయ‌ని ఎయిర్‌టెల్ వెల్ల‌డించింది. 
 
అలాగే రూ.29కే మ‌రో ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ అందిస్తున్న‌ది. ఇందులో 520ఎంబీ డేటా ల‌భిస్తుంది. వాలిడిటీ 28 రోజులు. ఇక రూ.92కే 6 జీబీ డేటా వ‌చ్చే మ‌రో ప్లాన్ కూడా ఉంది. కాక‌పోతే ఈ ప్లాన్ వాలిడిటీ కేవ‌లం 7 రోజులు మాత్ర‌మే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments