యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు యాడ్‌లతో తలనొప్పిగా వుందా?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:18 IST)
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇప్పుడు తన సైట్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాకపోతే దీని కోసం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ని పొందాలి. ఇలా చేస్తే మాత్రమే మీరు వీడియోలను ప్రకటనలు లేకుండా వీక్షించవచ్చు. ఈ క్రమంలో భారతదేశంలో ఇవాళ్టి నుండి యూట్యూబ్ ప్రీమియం సేవలు ప్రారంభమయ్యాయి. 
 
ఇందుకోసం నెలకు రూ. 129 చెల్లించి యూట్యూబ్‌లో ప్రీమియం ప్లాన్ తీసుకుంటే చాలు. ఇకపై యూట్యూబ్‌లో యూజర్లు చూసేటువంటి ఏ వీడియోలలోనూ యాడ్స్ రావు. అంతేకాదు యూట్యూబ్‌లో యూట్యూబ్ ఒరిజినల్స్ పేరిట అందుబాటులో ఉన్న ఎక్స్‌క్లూజివ్ వీడియోలను కూడా వినియోగదారులు వీక్షించవచ్చు. 
 
ఈ మధ్య శాంసంగ్ నుండి విడుదలైన గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు 4 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవలను ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రం నెలకు రూ. 129 చెల్లించవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments