ఇంటర్నెట్‌ను భలే వాడేస్తున్న భారతీయులు.. 2025 నాటికి..?

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (10:47 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరగిపోతోంది. ముఖ్యంగా మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది. భారతదేశంలో దాదాపు 145 కోట్ల మందిలో సగం మంది అంటే 75 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 
 
ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 75 కోట్లు కాగా, 2025 నాటికి అది 90 కోట్లకు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అధ్యయనం ప్రకారం, 36 కోట్ల మంది పట్టణ ప్రాంతాల నుండి, 39 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుండి ఇంటర్నెట్ వాడుతున్నారు. దీనిని బట్టి పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
 
ప్రపంచ జనాభాలో 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు భారతీయులే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments