Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ను భలే వాడేస్తున్న భారతీయులు.. 2025 నాటికి..?

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (10:47 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరగిపోతోంది. ముఖ్యంగా మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది. భారతదేశంలో దాదాపు 145 కోట్ల మందిలో సగం మంది అంటే 75 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 
 
ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 75 కోట్లు కాగా, 2025 నాటికి అది 90 కోట్లకు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అధ్యయనం ప్రకారం, 36 కోట్ల మంది పట్టణ ప్రాంతాల నుండి, 39 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుండి ఇంటర్నెట్ వాడుతున్నారు. దీనిని బట్టి పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
 
ప్రపంచ జనాభాలో 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు భారతీయులే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments