Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు.. 150 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఇలా కొట్టేశారు..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:03 IST)
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు. ఆన్‌లైన్ వాణిజ్యంలో పేరెన్నికగన్న ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ వినియోగదారుల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిఫ్‌కార్ట్‌‌లో మొబైళ్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ శివారులోని అలీపూర్ హబ్‌లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 19న అలీపూర్ హబ్ నుంచ్ బిలాస్‌పూర్‌లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ ఫోన్లను కొట్టేశారని నిర్ధారించారు. ఈ చోరీలో ప్రమేయమున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుల నుంచి 30 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదుపులో తీసుకున్న వారిలో సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌ అనే నలుగురు వున్నారు. వీరంతా పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments