Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆండ్రాయిడ్ ఫోన్ల'కు ఏజెంట్ స్మిత్ భయం

Webdunia
గురువారం, 11 జులై 2019 (17:28 IST)
ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించే యూజర్లకు ఏజెంట్ స్మిత్ భయం పట్టుకుంది. ఏజెంట్ స్మిత్ అంటే ఇదో మొబైల్ మాల్‌వేర్ (హానికారక వైరస్). గతంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు.. భారత్‌ను గడగడలాడించిన ఈ వైరస్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్ పాయింట్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. వీటిలో సగానికిపైగా ఆండ్రాయిడ్ ఫోన్లు భారత్‌లో ఉన్నట్టు తెలిపింది.
 
యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల స్థానంలో, వాటినే పోలిన హానికారక వెర్షన్లను ప్రవేశపెడుతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ మాల్‌వేర్‌ ముఖ్యంగా హిందీ, అరబిక్, రష్యన్, ఇండోనేషియా భాషలు మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. 
 
నిజానికి ఈ తరహా మాల్‌వేర్ ఇప్పటివరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు... ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలలోని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఈ వైరస్ బారినపడినట్టు గుర్తించారు. ఇపుడు భారత్‌లో కోటిన్నర మంది ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వైరస్ ఉన్నట్టు చెక్‌పాయింట్ సంస్థ వెల్లడించింది. అయితే, ఇదే విషయంపై గూగుల్‌ను సంప్రదించగా, ఈ తరహా వైరస్ యాప్ తమ ప్లే స్టోర్‌లో లేదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments