మయాంక్ పక్కటెముకలకు బలంగా తాకిన బాల్.. అయ్యబాబోయ్! (video)

Webdunia
సోమవారం, 23 మే 2022 (15:28 IST)
ఐపీఎల్ 2022 లీగ్ చివరి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 157 పరుగులు చేసింది.
 
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పక్కటెముకలకు బలంగా తాకింది. 
 
ఈ బంతి దాదాపు 143 కేపీహెచ్ వేగంతో వచ్చింది. బంతి తగిలిన తర్వాత మైదానంలో మయాంక్ నొప్పితో బాధపడడ్డాడు. అతనికి మైదానంలోనే ఫిజియోథెరపి చేశారు. 
 
షారుఖ్ ఖాన్ ఔటైన తర్వాత పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 7వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఉమ్రాన్ మాలిక్ షార్ట్ బాల్‌తో అతనికి స్వాగతం పలికాడు. మయాంక్ అగర్వాల్ బంతి వేగాన్ని అర్థం చేసుకోకపోవడంతో పక్కటెముకలకు తగిలింది. దీంతో పెనుముప్పు తప్పింది. 
 
బ్యాటింగ్‌ కొనసాగించిన అగర్వాల్‌ ఆ తర్వాతి ఓవర్‌లోనే మయాంక్ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్ చేతిలో 1 పరుగు వద్ద ఔటయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

3 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ

హిందూయేతర ఉద్యోగుల సమస్యను టీటీడీనే స్వయంగా పరిష్కరించుకోవాలి

ఐఫాతో తెలంగాణ ప్రభుత్వం కీలక బహుళ-వార్షిక ప్రపంచ స్థాయి భాగస్వామ్యం

వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదల్చలేరు.. మంత్రి పెమ్మసాని

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

తర్వాతి కథనం
Show comments