Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సినిమాకు సరైన ప్రకటన.. స్టేడియంలో వుంటూనే స్మార్ట్ ఫోన్‌లో మ్యాచ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (13:24 IST)
smartphone
కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమాని వీడియో ఒకటి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. 
 
కేవలం కొన్ని వందల గజాల దూరంలో ఉన్న మైదానంలో తన ఎదురుగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడకుండా.. సదరు క్రికెట్ అభిమాని స్టేడియంలోని సీటుపై హాయిగా పడుకుని  తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌ని చూశాడు. ఈ వీడియోను @GabbbarSingh అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 
 
ఆన్‌లైన్‌లో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జియో సినిమాకు ఇది సరైన ప్రకటనగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

భారత్‌పై పాకిస్థాన్ ఎపుడు అణుదాడి చేస్తుంది? రక్షణ రంగ నిపుణులేమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

తర్వాతి కథనం
Show comments