Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సినిమాకు సరైన ప్రకటన.. స్టేడియంలో వుంటూనే స్మార్ట్ ఫోన్‌లో మ్యాచ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (13:24 IST)
smartphone
కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమాని వీడియో ఒకటి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. 
 
కేవలం కొన్ని వందల గజాల దూరంలో ఉన్న మైదానంలో తన ఎదురుగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడకుండా.. సదరు క్రికెట్ అభిమాని స్టేడియంలోని సీటుపై హాయిగా పడుకుని  తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌ని చూశాడు. ఈ వీడియోను @GabbbarSingh అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 
 
ఆన్‌లైన్‌లో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జియో సినిమాకు ఇది సరైన ప్రకటనగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments