ఐపీఎల్ 2024.. శశాంక్ సింగ్ యాక్షన్ ఇన్నింగ్స్.. అసలు సంగతేంటంటే?

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (12:23 IST)
Shashank Singh
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 199 పరుగులు జోడించింది. 
 
ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు దూకుడుగా ఆడినా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమి అంచున నిలిచిన జట్టులో వెనుక వరుస ఆటగాడు శశాంక్ సింగ్ యాక్షన్ ఇన్నింగ్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 
 
29 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో శశాంక్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో పంజాబ్ జట్టు అతడిని కైవసం చేసుకుంది. కానీ పిక్ తర్వాత వారు తీసుకోవాలనుకున్న ఆటగాడు అతను కాదు. 
 
అదే పేరుతో మరో వ్యక్తిని తీసుకోకుండా అతడిని తీసుకున్నామని పేర్కొంది. కానీ వేలంలో అతడిని భర్తీ చేయలేమని ప్రకటించారు. అయితే ఇప్పుడు ముఖ్యమైన మ్యాచ్‌లో శశాంక్ జట్టును కాపాడాడని పంజాబ్ కింగ్స్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

తర్వాతి కథనం
Show comments