Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ.. షమీకి చీలమండ గాయం

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (10:14 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేస్ ఆటగాడు మహ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా యూకేలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం షమీ ఐపీఎల్ 2024కు దూరమయ్యే అవకాశం వున్నట్లు సమాచారం. 
 
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మారిపోవడానికి తోడు షమీ ఈ టోర్నీలో ఆడకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు దెబ్బేనని క్రీడా పండితులు అంటున్నారు. 
 
ప్రస్తుతం కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ ఐపీఎల్ 2024లో బరిలోకి దిగనుంది. 2022లో 20 వికెట్లు, IPL 2023లో 28 వికెట్లతో జీటీ విజయంలో కీలక పాత్ర పోషించిన షమీని ఫ్యాన్స్ మిస్ అవుతారనే చెప్పాలి. 
 
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగం కాని 33 ఏళ్ల షమీ చివరిగా నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

తర్వాతి కథనం
Show comments