Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కుర్చి మడత పెట్టి"పై అశ్విన్ ప్రశంసలు.. మహేష్-శ్రీలీల ఇరగదీశారు..

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (11:49 IST)
గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. కానీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని "కుర్చి మడత పెట్టి" పాట పెద్ద హిట్‌ అయింది. శ్రీలీల, మహేష్‌ల డ్యాన్స్ వైరల్‌గా మారింది.
 
తాజాగా ఈ పాటపై భారత క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ పాట పెద్ద హిట్ అయ్యిందని, మహేష్-శ్రీలీల ఇద్దరూ బాగా డ్యాన్స్ చేశారని అశ్విన్ కొనియాడాడు. 
 
ఈ పాటను ఇంకా చూడని వారిని యూట్యూబ్‌లో చూడమని ప్రోత్సహించాడు. శ్రీలీల నృత్య నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, మహేష్ బాబును అసాధారణమైన డ్యాన్సర్‌గా అభివర్ణించాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు ఈ పాట ఊపందుకోవచ్చని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల 100 టెస్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments