ఐపీఎల్‌ 2023: రషీద్ ఖాన్ సిక్సర్ల మోత.. రికార్డుల పంట

Webdunia
శనివారం, 13 మే 2023 (10:13 IST)
Rashid Khan
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇంకా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకోవడంతోపాటు అర్ధ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా మరికొందరితో కలిసి రికార్డు పంచుకున్నాడు. 
 
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు)తో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments