Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సినిమాకు సరైన ప్రకటన.. స్టేడియంలో వుంటూనే స్మార్ట్ ఫోన్‌లో మ్యాచ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (13:24 IST)
smartphone
కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమాని వీడియో ఒకటి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. 
 
కేవలం కొన్ని వందల గజాల దూరంలో ఉన్న మైదానంలో తన ఎదురుగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడకుండా.. సదరు క్రికెట్ అభిమాని స్టేడియంలోని సీటుపై హాయిగా పడుకుని  తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌ని చూశాడు. ఈ వీడియోను @GabbbarSingh అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 
 
ఆన్‌లైన్‌లో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జియో సినిమాకు ఇది సరైన ప్రకటనగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments