Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ కింగ్స్ జస్ట్ మిస్, ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐవీఆర్
మంగళవారం, 3 జూన్ 2025 (23:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ 2025 సీజన్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి కప్ కోసం తన 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. మంగళవారం నాడు జరిగిన ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి జట్టు పంజాబ్ ముందు 190 పరుగులు వుంచింది.
 
ఆదిలో కాస్త తడబాటు పడినప్పటికీ ఆ తర్వాత బ్యాట్సమన్లు రాణించారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 22 పరుగులు సాధించాడు. మొదటి రెండు బంతులను కూడా అతడు సిక్సర్లుగా మలచి వుంటే ఫలితం మరోలా వుండేది. కేవలం 7 పరుగుల దూరం వద్ద పంజాబ్ ఆట ముగిసిపోయింది. మొత్తమ్మీద రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఛాంపియన్లుగా నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments