Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ అలెర్ట్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (20:14 IST)
భారత్‌లో ఐపీఎల్ 2023 జరుగుతోంది. భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్-16వ సీజన్ జరుగుతున్నందున బీసీసీఐ ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.  
 
గత 24 గంటల్లో, భారతదేశంలో 5335 మందికి కరోనా సోకింది. బీసీసీఐ-10 ఐపీఎల్ జట్లు, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్గదర్శకాలను పాటించాలని కూడా పేర్కొంది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లు బయో-బబుల్ మోడ్‌లో నిర్వహించడం చూశాం. ప్రస్తుతం అలాంటి కఠినమైన నియమాలను అనుసరించకపోయినా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments