Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ గెలుపు

Webdunia
శనివారం, 7 మే 2022 (09:34 IST)
MI_GT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో గుజరాత్‌ విజయానికి 9 పరుగులు చేయాల్సిన సమయంలో ముంబై పేసర్‌ సామ్స్‌ అద్భుతం చేశాడు. అద్భుత బౌలింగ్‌తో ముంబైకు థ్రిల్లింగ్‌ విక్టరీ అందించాడు.
 
మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్‌ 45, డేవిడ్‌ 44, రోహిత్‌ శర్మ 43 పరుగులతో రాణించారు. 178 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాహా, గిల్‌ తొలి వికెట్‌కు 106 పరుగుల ఫ్లయింగ్‌స్టార్ట్‌ ఇచ్చారు.
 
చివరి రోవర్‌ వరకు విజయం గుజరాత్‌దే అన్నట్లుగా మ్యాచ్‌ సాగింది. క్రీజ్‌లో ఫామ్‌లో ఉన్న మిల్లర్‌, తేవాటియా ఉన్నా సామ్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై విజయంలో కీ రోల్‌ పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments