Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వర్సెస్ గుజరాత్.. మ్యాచ్ చూడలేదా.. గుడ్ న్యూస్ ఇదో..

Webdunia
మంగళవారం, 30 మే 2023 (14:02 IST)
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి 5వ సారి ఛాంపియన్‌గా నిలిచింది. 
 
గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ ముగించిన తర్వాత, వర్షం కారణంగా చెన్నై జట్టు లేటుగా బరిలోకి దిగింది. దీంతో 15 ఓవర్లు మాత్రమే ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే అర్థరాత్రి మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో మరుసటి రోజు విధులకు వెళ్లాల్సిన పలువురు క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ని వీక్షించలేకపోయారు.
 
ఇలాంటి అభిమానులకు స్టార్ స్పోర్ట్స్ సంతోషకరమైన ప్రకటన చేసింది. స్టార్ స్పోర్ట్స్ తమిళ ఛానెల్ మంగళవారం IPL ఫైనల్‌ను ఉదయం 8.00, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు తిరిగి ప్రసారం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాతి కథనం
Show comments